News and Entertainment

బిర్యానీ ఆకు రసాన్ని ఈవిధంగా వాడితే షుగర్ వ్యాధికి చెక్ పెట్టవచ్చు


వయసుతో సంబంధం లేకుండా సుగర్ ఎటాక్ చేస్తోంది. డయాబెటిస్‌ను అదుపు చేసేందుకు అందరూ ఇంగ్లిష్ మందులనే ఆశ్రయిస్తున్నారు. అవి తక్షణ ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. అందుకే ఆ మందులను వాడుతూనే జీవన శైలిని మార్చుకోవాలి. సహజ సిద్ధమైన ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దాంతో పాటుగా మీరు బిర్యానీ ఆకును 2 సార్లు వాడితే కూడా షుగర్ నియంత్రణలోకి వస్తుంది. ప్రయోగాత్మకంగా దీనిని ఉపయోగించి మంచి ఫలితాలు వస్తాయని రుజువు చేశారు. 


తయారీ విధానం:-


  • ఒక గిన్నెలోకి 10 బిర్యానీ ఆకులు తీసుకోవాలి.
  • 3 గ్లాసుల నీళ్లు పోసి 10 నిముషాలు మరిగించాలి.
  • తర్వాత స్టవ్ నుంచి దించి 2, 3 గంటల పాటు మగ్గనివ్వాలి.
  • ఇక ఆకులను తొలగించి సగం గ్లాసు చొప్పున రోజుకు 3 సార్లు తాగాలి.
  • ఉదయం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు ఆ రోజులో మూడు పూటలా తాగొచ్చు.
  • ఉదయం బ్రేక్‌పాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి 1 గంట ముందుగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
  • ఇలా వరుసగా 3 రోజులు క్రమం తప్పకుండా చేయాలి. 2 వారాలు గ్యాప్ ఇచ్చి మళ్లీ 3 రోజులు క్రమంగా వాడాలి.
  • ఇలా రెండు సార్లు చేస్తే చాలు షుగర్ నియంత్రణలోకి వస్తుంది.


ప్రయోజనాలు:

1.ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్దం చేయండం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుంది.
2. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గడం మూలాన గుండె జబ్బులు రావు.
3. క్యాన్సర్ కారకాలను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని శరీరానికి అందిస్తుంది.


loading...