తాజాగా వృక్షశాస్త్ర అధ్యాపకుడు సదాశివయ్య అలాంటి సంజీవని మొక్కలను గుర్తించే సరికి ఇప్పుడు ఆ మొక్కకు సంబంధించిన అంశం మళ్లీ తెర పైకి వచ్చింది. తమ పరిశోధనలకు మరిన్ని నిధులు సమకూరిస్తే సంజీవని మొక్కలను ఎక్కడ ఉన్నా కచ్చితంగా గుర్తిస్తామని సదాశివయ్య చెబుతుండగా, పైన చెప్పిన ద్రోణగిరి పర్వతాలను సంజీవని మొక్క కోసం జల్లెడ పట్టేందుకు తమకు రూ.150 కోట్లు ఇవ్వాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ పర్వత శ్రేణులలో సంజీవని మొక్క కోసం ఎన్నో ఏళ్లుగా అన్వేషణ సాగిస్తోంది. మరి అందరి ప్రయత్నాలు ఫలించి ఆ మొక్క ఎలాగైనా దొరుకుతుందో, లేదో వేచి చూడాల్సి ఉంది.
- మరణం తర్వాత మన లైఫ్ తెలిసిపోయింది
- ఆత్మహత్య చేస్కున్న వారి ఆత్మ ఏమవుతుంది?
- కృష్ణుడు తోడుగా ఉన్నా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారో తెలుసా ?
- మరణించిన వారి ఆత్మ యమధర్మరాజు దగ్గరికి ఎలా వెళ్తుందో తెలుసా?
- మీ గత జన్మ రహస్యం.. ఒక్క సెకనులో తెలుసుకోండిలా
- మిరాకిల్ : "పురుషాంగం కాపాడిన ప్రాణం.."
- ఆ ఊర్లో అంజనేయుడిని పూజిస్తే భయంకరమైన శిక్ష ఎందుకు?
- కుబేరుడిని పూజిస్తే అపర కుబేరులవ్వడం ఖాయం
- మీ పేరులోని అచ్చులతో మీ రహస్య జాతకం తెలుసుకోండిలా
వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి
loading...