గదిలోకి వెళ్లిన యమధర్మరాజు, రాముడు ఇద్దరు మాట్లాడుతుండగా ఇంతలో యమధర్మారాజు రామ మీరు ఇక తనువూ చాలించవలసిన సమయం ఆసన్నం అయింది అని చెప్పుతాడు, గదిలో రాముడు, యమధర్మరాజు మాట్లాడుకుంటున్న వేళ రాముడి కోసం ముక్కోపి అయిన దుర్వాసనుడు వస్తాడు, అతనికి లక్షణుడు అడ్డు చెప్పిన వినకుండా లోపలికి వెళ్తాడు, దుర్వాసుడిని లోపలికి పంపి అన్న చెప్పిన మాట పాటించలేదని లక్షణుడు సరియు నదిలో జలసమాధి అయ్యి శేషనాగు అవతారంలోకి మారిపోతాడు. కొన్ని రోజుల తరువాత అయోధ్య రాజ్య బాధ్యతలని లవ, కుశలకి అప్పగించి రాముడు కూడ సరియు నదిలోకి వెళ్లి రామావతారం నుండి విష్ణువు అవతారంలోకి మారిపోతాడు.
- మొలతాడు ఎందుకు కట్టుకుంటారో తెలుసా
- పిరుదులు లావుగా ఉంటే ఫిట్ గా ఉన్నట్టేనట
- తాళపత్ర గ్రంధాల్లోని రహస్యం
- గరుడ పురాణం ప్రకారం జీవితమంతా హ్యాపీగా గడపాలంటే
- మీ రాశి ప్రకారం మీ అంతరాత్మ ఏం చెబుతుంది
- ప్రపంచంలో శివలింగం కనిపించని ఏకైక శివాలయం ఇదొక్కటే
- అఘోరాలు పూజలు, తంత్రాలు చేసే.. సీక్రెట్ టెంపుల్స్
- చనిపోయిన వారిని బ్రతికించే సంజీవిని మొక్క వనపర్తి గుట్టల్లో