News and Entertainment

సీతారాములు, లక్ష్మణుడు ఏ విధంగా చనిపోయారో మీకు తెలుసా-2


గదిలోకి వెళ్లిన యమధర్మరాజు, రాముడు ఇద్దరు మాట్లాడుతుండగా ఇంతలో యమధర్మారాజు రామ మీరు ఇక తనువూ చాలించవలసిన సమయం ఆసన్నం అయింది అని చెప్పుతాడు, గదిలో రాముడు, యమధర్మరాజు మాట్లాడుకుంటున్న వేళ రాముడి కోసం ముక్కోపి అయిన దుర్వాసనుడు వస్తాడు, అతనికి లక్షణుడు అడ్డు చెప్పిన వినకుండా లోపలికి వెళ్తాడు, దుర్వాసుడిని లోపలికి పంపి అన్న చెప్పిన మాట పాటించలేదని లక్షణుడు సరియు నదిలో జలసమాధి  అయ్యి శేషనాగు అవతారంలోకి మారిపోతాడు. కొన్ని రోజుల తరువాత అయోధ్య రాజ్య బాధ్యతలని లవ, కుశలకి అప్పగించి రాముడు కూడ సరియు నదిలోకి వెళ్లి రామావతారం నుండి విష్ణువు అవతారంలోకి మారిపోతాడు.

అందరికీ షేర్ చెయండి