News and Entertainment

షాకింగ్ న్యూస్:వైసీపీ మహిళా నేతను రేప్ చేయమని చెప్పింది టీడీపీ మంత్రి..!!


రోజు రోజుకు ఏపీలో అధికార పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అధికారం చేతిలో ఉంది కదా అని ఆడవాళ్లని కూడా చూడకుండా.. సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నారు. మొన్న గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటన దేశ ప్రజలను నివ్వేరపరుస్తుంది. ఏదో సిగ్గుపనులు చేసి రచ్చకెక్కుతున్నారు టీడీపీ నాయకులు. సాక్ష్యాత్తూ మంత్రే ప్ర‌తిప‌క్ష పార్టీకి చెందిన మ‌హిళా నేత‌పై అత్యాచార చేయమని చెప్పారన్న వార్త ఆంధ్రా రాజకీయంలో రచ్చ రేపుతుంది.

గుంటూరులోని ప‌ట్నం బ‌జారుకు చెందిన వైఎస్సార్సీపీ నాయ‌కురాలు, జ‌డ్పీ ఫ్లోర్ లీడ‌ర్ రేవ‌తిపై అత్యాచారం య‌త్నం చేయించిన సంఘటన రాష్ట్ర‌వ్యాప్తంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో కలకలం రేపుతోంది. రేవ‌తిపై కక్షతో ఏకంగా రాష్ట్ర మంత్రే అత్యాచారయత్నం చేయించేందుకు ఓ వ్య‌క్తిని పుర‌మాయించాడంట. నిందితుడు పోలీసులు, మీడియా ప్ర‌తినిధులకు ఇచ్చిన వాగ్మూలంలో ఈ విషయాలు వెళ్లడించారంట. నేరుగా రేవ‌తి ఇంటికి వచ్చిన వీరనారాయణ అనే వ్యక్తి.. ఆమెను అత్యాచారం చోయ‌బోయాడంట‌. డబ్బు చూపిస్తూ లొంగదీసుకోవాలని చూశాడట. అయితే ఆమె ప్రతిఘటించి, గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో రేవతి పిల్ల‌లు, చుట్టు ప్ర‌క్క‌ల వాళ్లు, స్థానికులు వ‌చ్చి నారాయ‌ణ‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

పోలీసుల విచారణలో నిందితుడు వీరనారాయణ ఆశ్చర్యపోయే నిజాలు క‌క్కాడు. రేవతిని రేప్ చేయమని సాక్షాత్తూ రాష్ట్ర‌ మంత్రిగారే నెల రోజుల క్రితం తనను పిలిచి ఈ అత్యాచారం చేయ‌మ‌ని పురమాయించారని చెప్పాడట. వీరనారాయణ వెల్లడించిన ఆ మంత్రిగారు ఎవరనన్నది ఇప్పుడు ఆసక్తిక‌రంగా మారింది. పోలీసులు మాత్రం మంత్రి పేరును బయటకురానివ్వడం లేదు. ఈ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.